తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. పి వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్ర గారిచేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల
తెలంగాణ సర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు తీవ్ర కసరత్తు చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ చార్జీల పెంపు టీఆర్ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమా
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగుతోంది. హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ
హుజూరాబాద్ లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజక పరిధిలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్కే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి,
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్