telugu navyamedia

KCR

సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి రాజీనామా..

navyamedia
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. పి వెంకట్రామిరెడ్డి వీఆర్‌ఎస్‌

తెలంగాణ హైకోర్టు సీజేగా సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం

navyamedia
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు. ఈ రోజు రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్‌ సతీష్‌చంద్ర గారిచేత రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

కొత్తపల్లి ఘటనపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

navyamedia
జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి లో భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం గోడ కూలి.. ఐదుగురు మృతి చెందారు. అయితే.. కొత్తపల్లి ఘటనపై

రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది..

navyamedia
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు ప్రాంతాలను సమానంగా చూశారని ఆయన ఆశయాల కోసం తెలంగాణలో పని చేస్తామని వైఎస్ షర్మిల చెప్పారని ఓ ఛాన‌ల్ కి ఇంట‌ర్వూలో

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్‌..

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ఇవాళ మళ్లీ హస్తినకు బయలుదేరనున్నారు. సాయంత్రానికి ఢిల్లీకి చేరుకోనున్న కేసీఆర్… రేపు, ఎల్లుండి అక్కడే గడుపుతారు. ఇవాళ ఉద‌యం ప్రారంభ‌మ‌య్యే అసెంబ్లీ వ‌ర్షాకాల

చార్జీల పెంపు మీ అసమర్థ పాలనకు నిదర్శనమా..

navyamedia
తెలంగాణ స‌ర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు తీవ్ర కసరత్తు చేస్తుంద‌ని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.విద్యుత్‌ చార్జీల పెంపు టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమా

ఆస్పత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

navyamedia
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ

ఈ నెల 13న ‘ద‌ళిత బంధు’పై స‌న్నాహ‌క స‌మావేశం

navyamedia
దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ నెల 13న సోమవారం

హుజూరాబాద్ లో కొనసాగుతున్న ‘టీఆర్ఎస్’ హవా

navyamedia
హుజూరాబాద్ లో‌ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజక పరిధిలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి,

మ‌రో నాలుగు మండ‌లాల్లో ద‌ళితబంధు

navyamedia
దళితబంధు పథకాన్ని ఒక ఉద్యమం లా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో దళితబంధు పథకాన్ని ముందు రాష్ట్ర ప్రభుత్వం అమలు

నా చివరి రక్తపు బొట్టు దాకా దళితుల అభివృద్ధి కోసం పోరాడుతా: కేసీఆర్‌

navyamedia
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్

దళిత బంధు పథకాన్నికి మరో 500 కోట్లు విడుదల

navyamedia
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్