తెలంగాణ రాజకీయ క్షేత్రంలో తిరుగులేని విజయం ‘టీఆర్ఎస్’ దే అని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుపుకునే రక్షా బంధన్’ పండుగ సహోదరత్వానికి ప్రతీకగా
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు,
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకం అమలుకు ఇప్పటికే సిద్ధమైన ప్రభుత్వం. ప్రయోగాత్మకంగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ పథకాన్ని అమలు చేయడానికి
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలోని అనాథలు, శరణాలయాల స్థితిగతులు, సమస్యలు అవగాహన విధాన రూపకల్పన కోసం కేబినెట్ సబ్
హైదరాబాద్ ఇందిరాభవన్ లో పోడు భూముల పోరాట కమిటీ సమావేశం జరింగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ… మనకు పోడు భూముల హక్కులు కల్పించింది
దళిత బంధు ఆగదు.. గూలాబీ గూటికి చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి
తెలంగాణలోని హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ర్ట ప్రభుత్వం తీపి కబురు అందించింది. హౌస్ సర్జన్, పీజీ వైద్యుల స్టైఫండ్ 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం
సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని సంచారం. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యల
సిఎం కెసిఆర్ పై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులు చనిపోతే చలించని ఛాతీలో ఉంది గుండెనా బండరాయా? పాలకులకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు