telugu navyamedia

IPL

వచ్చే సీజన్‌లో రోహిత్, హార్దిక్‌లను విడుదల చేసేందుకు ముంబై ఇండియన్స్ ప్లాన్ చేస్తుందా!

navyamedia
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ మొదటి దశ ముగింపు దశకు చేరుకోవడంతో ముంబై ఇండియన్స్ (MI) చుట్టూ ఉన్న వివాదాలు మరియు పుకార్లు తదుపరి దశకు చేరుకున్నాయి.

బెంగ‌ళూరులో ఐపీఎల్ ఆట‌గాళ్ళ‌ వేలం షూరూ..అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీళ్లే..

navyamedia
ప్రపంచంలోనే రిచ్ లీగ్‌గా పేరుగాంచిన ఐపీఎల్‌-15 మెగా వేలం ప్రారంభ‌మైంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలం శనివారం, ఆదివారం.. రెండు రోజులు బెంగళూరులో

ఆ బౌలర్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ…

Vasishta Reddy
ముంబై మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు అతడికి గ్రీన్‌

వచ్చిన వాళ్లతోనే లీగ్ పూర్తి చేస్తాం : రాజీవ్ శుక్లా

Vasishta Reddy
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021లీగ్‌‌ను యూఈఏ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతా : మైకేల్ వాన్

Vasishta Reddy
ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో

చహల్ : ఐపీఎల్ వదిలి పెడుదాం అనుకున్న.. కానీ…?

Vasishta Reddy
ఐపీఎల్ 2021 లోని జట్లలో కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021 వాయిదాకు ముందే కొందరు ఆటగాళ్లు

బట్లర్ ఆల్‌టైమ్ ఐపీఎల్ జట్టు…

Vasishta Reddy
రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ ఎలెవెన్‌ను ఎంపిక చేశాడు. 2016 సీజన్ నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న

బుకీల కొత్త ప్లాన్.. ఏకంగా..?

Vasishta Reddy
ఈసారికొత్తగా ఐపీఎల్ లో బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ షబ్బీర్‌ హుస్సేన్‌ బుధవారం వెల్లడించారు.

ఐపీఎల్ వాయిదా పడుతుందని నాకు ముందే తెలుసు : అక్తర్

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఆగిపోతుందని తనకు ముందే తెలుసన్నాడు.

బీసీసీఐ పై కేసు… 100 కోట్ల ఫైన్‌ వేయాలని..?

Vasishta Reddy
బీసీసీఐకి రూ.100కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్‌ దాఖలైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా భారత్‌లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని

మ్యాచ్ అనంతరం హర్‌ప్రీత్‌ తో కోహ్లీ…

Vasishta Reddy
నిన్న రాయల్‌ చాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ హ‌ర్‌ప్రీత్‌ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆర్సీబీ

ఐపీఎల్ రద్దు పై కమిన్స్ ప్రశ్నలు…

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడమ్‌ జంపా, లివింగ్‌ స్టోన్‌, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు భవిష్యత్తుపై ఆందోళనకు గురై బయోబబుల్‌లో ఉండలేమంటూ