టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు. వికారాబాద్లో డ్రోన్ సాయంతో
సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై రాజు అనే యువకుడు లైంగిక దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. మత్తుమందు సరఫరాదారులు కెల్విన్, వాహిద్తో పాటు మరో వ్యక్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే పలువురు
హైదరాబాద్ లో ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. రెడ్ అలర్ట్ కొనసాగుతుంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది.. రాష్ట్రంలో రుతుపవనాలు… దట్టంగా
హైదరాబాద్లోని ఖైరతాబాద్ వినాయుకుడి తయారిలో కీలక ఘట్టం పూరైయ్యింది. ఈ సారి పంచముఖ మహాగణపతిగా భక్తులకు దర్శమివ్వనున్నాడు. వినాయక చవితికి నాలుగు రోజుల ముందే ఖైరతాబాద్ మహాగణపతి
రోజంతా ఏకధాటిగా కురిసిన వర్షానికి భాగ్యనగరంలో జనజీవనం స్తంభించింది. గత నాలుగు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ సహా ఈసీ వాగులు పొంగి
హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా పడుతోంది వాన..చాలా ప్రాంతాల్లో దంచికొట్టింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో రోడ్లపై వాహనదారులు ఇక్కట్లు
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ షూటింగ్ ముగిసిన విషయం తెలిసిందే. తాజా గా చిత్రబృందం అంత హైదరాబాద్ వచ్చేసింది. హాలీవుడ్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద్ సభలో భాగంగా ఆయన శనివారం హైదరాబాద్లోని అంబర్పేటకు చేరుకున్నారు.. ఈ సందర్భంగా ప్రసంగించిన కిషన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రస్ట్లు, ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. రెయిన్