తెలంగాణలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలోని శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులతో సీఎం జగన్.. ప్రవచన మండపానికి వెళ్ళారు. చినజీయర్
హైదరాబాద్లోని ముచ్చింతల్లో నిర్మించిన 216 అడుగుల ఎత్తయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. తిరునామం పెట్టుకుని
హైదరాబాద్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్రిశాట్ కొత్త లోగో, స్టాంప్ను ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ… వసంత
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూసి వేసిన అన్ని విద్యాసంస్థలు ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రంలో పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి
తెలంగాణలో విద్యా సంస్థలు తిరిగి తెరిచేందుకు రంగం సిద్దమైంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్కూల్స్, విద్యా సంస్థలకు ఈ నెల 30న సెలవులు ఇవ్వగా
పన్నెండు మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగిలయ్యకు సీఎం కేసీఆర్ భారీ సాయం అందించారు. ప్రభుత్వం తరఫున హైదరాబాద్లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి
ప్రముఖ కార్టూనిస్టు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందారు. అద్భుతమైన కార్టూన్లు,
డ్రగ్స్ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రించే దిశగా చేపట్టాల్సిన కఠిన చర్యలపై ఇవాళ డీజీపీ,
హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు రద్దయ్యాయి. నేడు (సోమవారం) 36 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విశాఖపట్నం-నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు కూడా
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్య రద్దు అయ్యింది. ఇటీవల కురిసిన అకాల వర్షాలు కారణంగా తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో