హైదరాబాద్లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా మందు బాబుల్లో మార్పులు రావడం లేదు.. మాదాపూర్ సాయి నగర్ లో ఆదివారం
తెలంగాణ ఇంటి పార్టీ తెరాస మాత్రమేనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు అండగా ఉండేది తెరాస మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు కీలక సూచలను చేశారు మంత్రి కేటీఆర్. ఈ
హైదరాబాద్లోని చందానగర్లో విషాదం చోటుచేసుకుంది.చందానగర్కు చెందిన మహిళా న్యాయవాది శివాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోర్టులో ఎప్పుడూ చలాకీగా ఉండే యంగ్ లాయర్ శివాని చివరికి విగత జీవిగా
*యాదాద్రి జిల్లాలో పరువు హత్య కలకలం.. *రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్న రామకృష్ణ రెండురోజులు క్రితం అదృశ్యం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య సంచలనం సృష్టిస్తోంది.
హైదరాబాద్లోని మందు బాబులకు అలెర్ట్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 24 గంటల పాటు బార్లు, మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్
ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి