ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం పాతబస్తీ అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ఏళ్ల తరబడి తమ కమ్యూనిటీ అభివృద్ధి కోసం పోరాటం