telugu navyamedia
తెలంగాణ వార్తలు

మందుబాబులకు అలెర్ట్..రేపు బార్లు, మద్యం దుకాణాలు బంద్

హైదరాబాద్‌లోని మందు బాబులకు అలెర్ట్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 24 గంటల పాటు బార్లు, మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు… నిబంధలు అతిక్రమిస్తే కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు సైబరాబాద్‌ సీపీ తెలిపారు

భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.

Related posts