telugu navyamedia

dubbaka

దుబ్బాక ఎన్నిక : ఓటు హక్కు వినియోగించుకున్న టిఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నిక మొదలైంది. ఇవాళ ఉదయం ప్రశాంతంగా దుబ్బాక ఉప ఎన్నికకు ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికలో 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి కి కరోనా…

Vasishta Reddy
క‌రోనా వైర‌స్ ఎవరినీ వదలడం లేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. సాధార‌ణ ప్ర‌జ‌లు అయినా స‌రే.. ప్ర‌ధాని అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధి అయినా

దుబ్బాక ఎన్నిక : నోట్ల కట్టల వరద..వివరాలివే

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో బ్రేక్‌ పడింది. ఇక రేపటి నుంచి దుబ్బాకలో 144 సెక్షన్‌ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం దుబ్బాకలో

బీజేపీ అభ్యర్ది రఘు నందన్ బావమరిది అరెస్ట్..

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలే హాట్ టాపిక్. రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తుంది. హవాలా చేస్తున్నకోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు

రఘునందన్ మీ నాయినకు కేంద్రం ఇస్తుందా.. కేసీఆర్ ఇస్తుండా

Vasishta Reddy
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు బీజేపీ అభ్యర్థిపై సంచలన

బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది : కేటీఆర్‌

Vasishta Reddy
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని..మొదట డబ్బుల ప్రయోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి చాలా

బీజేపీ బంపర్‌ ఆఫర్‌..రఘునందన్ రావు గెలిస్తే డబల్ పింఛన్

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌, మంత్రి హరీష్‌ రావులపై మరోసారి బండి సంజయ్ ఫైర్‌ అయ్యారు. సీఎంకి కలలో కూడా దుబ్బాకనే గుర్తుకు వస్తోందన్నారు. కేంద్ర నిధులపై తాను చేసిన

జనగామ వెళ్లి మాట్లాడడం కాదు.. దమ్ముంటే దుబ్బాక బస్టాండుకు రా

Vasishta Reddy
సీఎం కెసిఆర్ పై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. మొన్న దుబ్బాకకు వచ్చినప్పుడు కేంద్రం ఇచ్చిన పైసలు.. అదీ ఓ నాలుగు పథకాలకు సంబంధించి లెక్కలు చెప్తే

కల్వకుంట్ల కుటుంబంలో కెసిఆర్ మనువడు ఒక్కడే నిరుద్యోగి

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఓబీసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని

బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు

Vasishta Reddy
కెసిఆర్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు అయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన

దుబ్బాకలో గెలుపు మాదే : సీఎం కెసిఆర్

Vasishta Reddy
టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్

మీటర్లు టీఆర్ఎస్ నాయకులకు పెడతాం

Vasishta Reddy
టీఆర్ఎస్ పార్టీ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిస్తే మల్లన్న సాగర్ నిర్వాసితులు ను తీసుకుని వెళ్లి వారం రోజుల్లో ప్రగతి భవన్