ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలే హాట్ టాపిక్. రాష్ట్రం మొత్తం అటువైపే చూస్తుంది. హవాలా చేస్తున్నకోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు అలాగే ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి హరీష్ రావు బీజేపీ అభ్యర్థిపై సంచలన
దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. దుబ్బాకలో బిజెపి ఎన్నో ఎత్తుగడలు, కుట్రలు చేసిందని..మొదట డబ్బుల ప్రయోగం చేశారని మండిపడ్డారు. ఇప్పటికి చాలా
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఓబీసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని