telugu navyamedia

corona

ఏపీ కరోనా అప్డేట్స్‌.. కొత్తగా 1,186 కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

వినాయక విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు విచారణ

navyamedia
వినాయక నిమజ్జనంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్​లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్​పై హైకోర్టులో విచారణ జరిపింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ

ఏపీలో 1,515 కొత్త కరోనా కేసులు

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో క‌రోనా ఉధృతి పెరుగుతూ, తగ్గుతూ వస్తోంది. ప్రతిరోజూ వెయ్యికిపైగా కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా

ఏపీ స్కూళ్ళలో కరోనా కలకలం

navyamedia
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్‌, కార్పోరేట్ స్కూళ్ల‌కు ధీటుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను నిర్మించ‌డంతో అందులో

విద్యా సంస్థలు ప్రారంభించవచ్చు: వైద్యశాఖ

navyamedia
విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ

స్కూళ్లు మూసి ఉండ‌టం ప్ర‌మాద‌క‌రం.. త్వరగా తెరవండి

navyamedia
కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా గత సంత్సరంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. ఆన్‌లైన్‌లోనే పాఠాలు వింటున్నారు. అయితే

టీచర్లకు ఆపత్కాల సహాయాన్ని కొనసాగించాలి : ట్రస్మా

navyamedia
హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారిని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో

గణేష్‌ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌

navyamedia
హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌ సాగర్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కోవిడ్‌ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా

డెల్టాప్లస్‌ వ్యాప్తి చికెన్‌పాక్స్‌ కంటే వేగం

navyamedia
చికెన్‌పాక్స్‌(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్‌ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్‌ సీడీసీ(సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌

కరోనా ధర్డ్ వేవ్ భయం.. పిల్లల ఫుడ్‌ మెనూ.. నిపుణుల సూచన

navyamedia
భారత దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయం పుట్టిస్తోంది. ముఖ్యంలో మూడో వేవ్ మాత్రం చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి

ఆగ‌స్టు 31 లోపు ఆక్సీజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి: తెలంగాణ ఆరోగ్య‌శాఖ

navyamedia
తెలంగాణ‌లోని అన్ని ప్రైవేట్ ఆసుప‌త్రుల‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుప‌త్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి త‌గిన మొత్తంలో ఆక్సీజ‌న్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసుకోవాల‌ని ఆదేశించింది.

తెలంగాణలో ఈరోజు నుండి థియేటర్లు రీ-ఓపెన్‌

navyamedia
కరోనా మహమ్మారి అన్నీ రంగలతో పాటు సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. థియేటర్ల ఓపెన్‌ అయి చాలా రోజులు అవుతుంది. అయితే కరోనా కేసులు క్రమంగా