ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
వినాయక నిమజ్జనంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిపింది. నిమజ్జనం సందర్భంగా ఆంక్షలు, నియంత్రణ
కరోనా కారణంగా మూతబడిన స్కూళ్లు ఆంధ్రప్రదేశ్లో వారం రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రైవేట్, కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్మించడంతో అందులో
విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించడానికి ఇది అనుకూల సమయమేనని వైద్యశాఖ పేర్కొంది. విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందిలో అత్యధికులు ఇప్పటికే టీకా పొంది ఉన్నారని తెలిపింది. తల్లిదండ్రుల్లోనూ
కోవిడ్–19 మహమ్మారి కారణంగా గత సంత్సరంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు అన్నీ మూతపడ్డాయి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. తోటి విద్యార్థులతో ఆటపాఠలకు దూరమయ్యారు. ఆన్లైన్లోనే పాఠాలు వింటున్నారు. అయితే
హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించాలని గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోవిడ్ ఉధృతి ఇంకా తగ్గలేదని.. మండపాల ఏర్పాటు వలన కరోనా
చికెన్పాక్స్(ఆటలమ్మ) ఎంత వేగంగా వ్యాపించగలదో, కరోనా డెల్టా వేరియంట్ అంతే వేగంగా వ్యాపించగలదని, మిగిలిన వేరియంట్ల కన్నా ఎక్కువ అనారోగ్యం కలిగించగలదని యూఎస్ సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్
భారత దేశవ్యాప్తంగా కరోనా ధర్డ్ వేవ్ భయం పుట్టిస్తోంది. ముఖ్యంలో మూడో వేవ్ మాత్రం చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపుతోందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి
తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.