*ప్రభుత్వ వైద్యుల ప్రవేట్ ప్రాక్టీస్పై కొత్త జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.. *డాక్టర్ల సర్వీస్ రూల్స్ ను సవరించిన ప్రభుత్వం.. *దర్యాప్తు చేయకుండా సస్సెండ్ చేయడం ఏంటి?
తెలంగాణలోని అన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్ల కెపాసిటికి తగిన మొత్తంలో ఆక్సీజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితుల పై టీఎస్ హైకోర్టు విచారణ జరిపింది. అయితే కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సమగ్ర నివేదిక సమర్పించింది ఆరోగ్య శాఖ. రాష్ట్రంలో కరోనా
టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.