టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడే భారతీయ క్రికెటర్లు ఇప్పటికే కరోనా మొదటి డోస్ టీకా తీసుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఇతర ఆటగాళ్లు వ్యాక్సిన్ వేయించుకున్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా
ప్రస్తుతం అందరూ కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రలో ట్రయల్స్ జరుగుతున్నాయి. విజయవాడలోని అమరావతి రోడ్డులో ఉన్న జ్వరాల హాస్పటల్ లో భారత్ బయోటెక్