telugu navyamedia

Congress

దుబ్బాక : ఒంటి గంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్‌ ప్రక్రియ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం

దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థి పార్టీ మార్పు..! ఉత్తమ్‌ కామెంట్‌

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నిక ఉదయమే ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే..సోషల్‌ మీడియాలో కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో

దుబ్బాక ఎన్నిక : నోట్ల కట్టల వరద..వివరాలివే

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో బ్రేక్‌ పడింది. ఇక రేపటి నుంచి దుబ్బాకలో 144 సెక్షన్‌ అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం దుబ్బాకలో

కాంగ్రెస్ తమ పార్టీని కేసీఆర్ కి అమ్మేసింది…

Vasishta Reddy
దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నేత డీకే అరుణ తన మాజీ పార్టీ కాంగ్రెస్ మీద కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా

బీజేపీ, కాంగ్రెస్ లు ఎండమావుల వంటి పార్టీలు…

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణను వేడెక్కిస్తున్న దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా  హరీశ్ రావు

వారు పక్క జిల్లాల నుండి మనుషులను తెచ్చుకుంటున్నారు..

Vasishta Reddy
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కేంద్ర బిల్లులకి వ్యతిరేకంగా త్వరలో ఉద్యమం చేస్తుంది అని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళకి పరాయి లీడర్లు, కిరాయి మనుషులు. వాళ్ళు

తెలంగాణ కోసం రాజీనామా చేయ‌కుండా కిష‌న్ రెడ్డి పారిపోయారు

Vasishta Reddy
దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గం తొగుట‌లో టీఆర్ఎస్ యువ గ‌ర్జ‌నలో మంత్రి హ‌రీష్ రావు పాల్గొన్నారు. అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్ర‌సంగించారు. సాధ్యం కాద‌నుకున్న తెలంగాణ‌ను

టిఆర్ఎస్ వందల కోట్లు విచ్చలవిడిగా పంచుతోంది

Vasishta Reddy
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్ ల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం కనిపిస్తోందన్నారు. బీజేపీ,

దుబ్బాకలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోంది..

Vasishta Reddy
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరోసారి ఫైర్ అయింది. “దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా

హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న కాంగ్రెస్, బీజేపీ నేతలు

Vasishta Reddy
మంత్రి హరీష్ రావు సమక్షంలో దుబ్బాకలోని  స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా.. హరీష్ రావు మాట్లాడుతూ…దుబ్బాక కు కాంగ్రెస్

ఉత్తమ్ కు దుబ్బాక ఎలా ఉంటదో కూడా తెలియదు : హరీశ్ రావు

Vasishta Reddy
ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులతో దుబ్బాక ఆర్యవైశ్య భవన్ లో అలాయ్ – బలాయ్ కార్యక్రమంలో  మంత్రి హరీష్ రావు, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్  పాల్గొన్నారు.

తేలుకుట్టిన దొంగల్లా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారు..

Vasishta Reddy
మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. తేలుకుట్టిన దొంగల్లా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని… కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మిరుదొడ్డి మండల