దుబ్బాక ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచి ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 55.52 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉదయం
దుబ్బాక ఉప ఎన్నిక ఉదయమే ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే..సోషల్ మీడియాలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారబోతున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో
ప్రస్తుతం తెలంగాణను వేడెక్కిస్తున్న దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికలో చేగుంట మండలం రెడ్డిపల్లి గ్రామంలో ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు
రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ కేంద్ర బిల్లులకి వ్యతిరేకంగా త్వరలో ఉద్యమం చేస్తుంది అని మంత్రి హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ వాళ్ళకి పరాయి లీడర్లు, కిరాయి మనుషులు. వాళ్ళు
దుబ్బాక నియోజకవర్గం తొగుటలో టీఆర్ఎస్ యువ గర్జనలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగించారు. సాధ్యం కాదనుకున్న తెలంగాణను
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్ ల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం కనిపిస్తోందన్నారు. బీజేపీ,
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి అధికార టీఆర్ఎస్ పార్టీ పై మరోసారి ఫైర్ అయింది. “దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ సర్వ విధాలుగా
మంత్రి హరీష్ రావు సమక్షంలో దుబ్బాకలోని స్థానిక కాంగ్రెస్, బీజేపీ నేతలు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా.. హరీష్ రావు మాట్లాడుతూ…దుబ్బాక కు కాంగ్రెస్
మంత్రి హరీష్ రావు మరోసారి కాంగ్రెస్, బీజేపీపై విరుచుకుపడ్డారు. తేలుకుట్టిన దొంగల్లా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారని… కాంగ్రెస్, బీజేపీ పార్టీలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. మిరుదొడ్డి మండల