తిరుపతి ప్రచారం జోరుగా సాగుతోంది. విజయమే లక్ష్యంగా అన్నీ పార్టీలు ప్రచారం సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం రాత్రి టిడిపి అధినేత చంద్రబాబు.. తిరుపతి ప్రచారంలో పాల్గొన్నారు.
తిరుపతి ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు వాహనంపైకి అగంతకులు రాళ్లు రువ్వారు. దాంతో, ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. రాళ్ల దాడిపై తీవ్రంగా
నెల్లూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన మూడు ఒక్కటే అని తేలిపోయిందని విమర్శించారు. వైసీపీ
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబు, యనమల పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి
టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం తెరాస లో విలీనమైంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరియు
ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఊరు నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కిరించింది. ఈ మేరకు నిన్న టీడీపీ నాయకత్వం ప్రకటన చేసింది. అయితే.. జిల్లా పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంపై ఎంపీ మోపిదేవి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.
ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే ఈ నిర్ణయంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అశోక్గజపతిరాజు కూడా
ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణయం పై ఘాటుగా స్పందించారు అంబటి రాంబాబు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది..