telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు షాక్..టీఆరెఎస్ లో టీడీఎల్పి విలీనం

TDP-flag

టీడీపీ అధినేత చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. తెలంగాణ టీడీపీ శాసనసభ పక్షం తెరాస లో విలీనమైంది. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మరియు మచ్చా నాగేశ్వర్ రావు టీడీఎల్పిని టీఆరెస్ లో విలీనం చేస్తున్నట్లు…తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాసారు. అంతేకాదు మరికాసేపట్లో మచ్చా నాగేశ్వర్ రావు టీఆరెఎస్ లో చేరానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టిఆర్ఎస్ లో చేరారు. కాగా సండ్ర సత్తుపల్లి నుంచి, మచ్చా అశ్వారావుపేట నుంచి 2018 టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2018 లో టీడీపీ నుంచి గెలిచింది వీళ్ళు ఇద్దరే కావడం విశేషం.

Related posts