వాసన పోవటం, రుచి తగ్గటం, ముక్కు దిబ్బడ, కరోనా బాధితుల్లో ప్రధానంగా జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తున్నా ఎంతోమంది వాసన పోవటం, రుచి తగ్గటం, గొంతు
భయం భయం భయం వెంటాడుతున్న భయం కాలం కర్కశమై కన్నెర్రచేస్తుంటే పకృతి ప్రళయం సృష్టిస్తుంటే అనుక్షణం భయం భయం ప్రపంచానికి తెగులొచ్చింది కరోనా మహమ్మారి కాచుక్కూర్చుంది
ప్రస్తుతం కరోనాతో ఇబ్బంది పడుతున్న వేళల్లో రక్తంలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోవడం చాలామందిలో కనిపిస్తోంది. మీరు కూడా ఈ సమస్య బారిన పడకూడదంటే ముందు నుంచే రక్తంలో
కాలం ఒడిలో కరిగిపోయే దివ్వెలం..!! కాలానికి ఖరీదు కట్టలేని బ్రతుకులం..!! కాల ప్రవాహంలో కొట్టుకుపోయే నీటి బుడగలం..!! గడిచిన కాలాన్ని మార్చలేం..!! గడుస్తున్న కాలాన్ని నిర్ణయించలేం..!! చేజిక్కించుకోవాలన్న
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.76 కోట్లు దాటాయి కరోనా
ఇంటిలో చనిపోతున్నారు అంబులెన్సులో అంతమైపోతున్నారు ఆసుపత్రి పార్కింగ్ లో పోతున్నారు బెడ్ మీద బలై పోతున్నారు బెడ్ దొరకకపోతే … వరండాలో ..విగతజీ వులవుతున్నారు! స్మశానంలోనైనా…. చోటు
వ్యాక్సిన్ అంటే వ్యాధిని కలుగజేసే క్రిమి / దాని భాగాలను నిర్వీర్య స్థితిలో మనిషికి ఇచ్చి, కృత్రిమంగా తేలికపాటి ఇన్ఫెక్షన్ ను కలుగ చెయ్యడం. ఇది పూర్తిగా
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.37 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో