telugu navyamedia

secrateriate

ఏపీ సచివాలయంలో కరోనా కల్లోలం.. 60 మందికి పాజిటివ్

Vasishta Reddy
కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.