నిన్నటి రోజున గాంధీ ఆస్పత్రిలో సిఎం కెసిఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో కోవిడ్ బాధితులను ఆయన పరామర్శించారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ పై బీజేపీ
తెలంగాణ ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్కు ఉత్తర్వులు కూడా జారీ
ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు చేపట్టిన ”
తెలంగాణలో లాక్ డౌన్ విధించడంపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మేము
ఉద్యమ సమయంలో బండి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఉద్యోగులుగా ఉండి తెలంగాణ కోసం ప్రాణం పోయినా సరే అన్నట్లుగా పోరాడాము.. అదృష్టంతో అధ్యక్షుడుగా అయ్యావు..
బండి సంజయ్ తీరు సరిగ్గా లేదని..చరిత్ర గల నాయకులపై నిందలు వేయడం బాధాకరమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. మాట్లాడేటప్పుడు తెలుసుకుని మాట్లాడాలి.. ఉద్యమ సమయంలో బండి ఎక్కడ
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల
టీఆర్ఎస్ పై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కేసులను, కోవిడ్ మరణాలను తగ్గించి చూపుతోంది… చనిపోతున్న వారు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రోడ్షో నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. రౌడీలకు, గూండాలకు టీఆర్ఎస్ టికెట్లు ఇచ్చారని
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా… అరాచక రాజ్యంలో ఉన్నామా? అరెస్టులు చేయడం, నెలల తరబడి జైల్లో పెట్టడమే కేసీఆర్ పనిగా