telugu navyamedia

ap

కృష్ణా నదీ జలాల వివాదం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోండి: సీజేఐ

navyamedia
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నది జలలా వివాదం కొనసాగుతూనే ఉంది. లేఖలు, ఫిర్యాదులు, ఆరోపణలు, విమర్శలు.. ఇలా చివరకు విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.. ఈ

జగన్ బెయిల్ రద్దు పిటిషన్: ఆగస్ట్‌ 25న తీర్పు!

navyamedia
అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలనే పిటిషన్ పై సీబీఐ కోర్టులో ఈరోజు వాదనలు ముగిశాయి. ఈ కేసుకు సంబంధించి ఆగస్ట్ 25న

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూ పొడిగింపు

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నైట్ క‌ర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కేసులు త‌గ్గుతున్నా తీవ్ర‌త ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో ముందుజాగ్ర‌త్త‌లో భాగంగా నైట్ క‌ర్ఫ్యూను మ‌రోసారి పొడిగించారు. రాత్రి

ఏపీలో రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల

navyamedia
ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘జగనన్న విద్యా దీవెన’ రెండో విడత నిధులను నేడు విడుదల చేయబోతోంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్

మిజోరాం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు

Vasishta Reddy
పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. మిజోరం గవర్నర్‌గా బీజేపీ నేత కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయను హరియాణాకు

తెలంగాణ ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం : సీఎం కేసీఆర్

Vasishta Reddy
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వివాదం నేపథ్యంలో ఇవాళ ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

కృష్ణా నీళ్ళను ఆంధ్ర నాయకులే దోచుకున్నారు

Vasishta Reddy
ప్ర‌ధానికి ఏపీ సీఎం లేఖ రాయ‌డంపై రాష్ట్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీ‌శైలం ప్రాజెక్టు క‌ట్టిందే క‌రెంట్ ఉత్ప‌త్తి కోసమ‌ని అటువంటిది శ్రీ‌శైలంలో జ‌ల‌విద్యుత్

నాడు- నేడు పథకం మార్గదర్శకాలు విడుదల

Vasishta Reddy
అమరావతి : నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది.  ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో

అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి తెలుగు మహిళ ..!!

Vasishta Reddy
ఏపీలోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అనే మహిళ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్‌ సంస్థ సిద్దం చేసిన‘ వర్జిన్

ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ

Vasishta Reddy
 అమరావతి : ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం

జగన్ బాధ్యతా రాహిత్యం వల్లే..వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు : చంద్రబాబు

Vasishta Reddy
కరోనా వ్యాధి నియంత్రణ పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు

ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను