అమరావతి : ఏపీ ఫిర్యాదుపై తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కేటాయింపులకు మించి నీటి వినియోగంపై కేఆర్ఎంబీ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను నిలిపివేయాలని కోరుతూ ఏపీఈఎన్సీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అపెక్స్ కౌన్సిల్లో చర్చించిన విధంగా డీపీఆర్లు ఇవ్వాలని సూచించింది. డీపీఆర్లు ఇచ్చేంత వరకు