కరోనా వ్యాక్సిన్ పై ఎప్పటి నుండో పుకార్లు షికారు చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఆ వైరలవుతున్న పుకార్లను తోసిపుచ్చింది… ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళన చెందవద్దని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలలు చెప్పటింది.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు
సీఎం జగనుతో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు
మార్చి నెలలో ఫించన్ అందుకున్న పలువురు రిటైర్డ్ ఉద్యోగులకు షాకిస్తూ.. భారీ ఎత్తున పెన్షన్లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.. .. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ
విశాఖ ఉక్కు పోరాటానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు. మనోభావాలు,ప్రయయోజనాలు కాపాడడానికి ఎంతకైనా పోరాడతాం… ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి బేషజాలు లేవు…. రాజకీయాలు
ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టు కింద కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టుల్లో వెసులుబాట్లు కల్పించింది. కాంట్రాకుల్లో ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ల విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ
ఈ రోజు సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడుకి బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే జైలు