telugu navyamedia

AP Govt

వ్యాక్సిన్ విషయంలో ఆ పుకార్లు నమ్మొద్దు : ప్ర‌భుత్వం

Vasishta Reddy
కరోనా వ్యాక్సిన్ పై ఎప్పటి నుండో పుకార్లు షికారు చేస్తున్నాయి.. దీనిపై స్పందించిన ప్ర‌భుత్వం.. ఆ వైరలవుతున్న పుకార్లను తోసిపుచ్చింది… ఇలాంటి పుకార్లపై ఎటువంటి ఆందోళ‌న‌ చెందవద్దని

ఏబీ వెంకటేశ్వరరావు పై మరోసారి క్రమ శిక్షణా చర్యలు.

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం మరోసారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమ శిక్షణా చర్యలలు చెప్పటింది.. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య కేసులో సీబీఐకి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావు

పరీక్షలపై ఏపీ విద్యా శాఖ మంత్రి స్పష్టత…

Vasishta Reddy
సీఎం జగనుతో సమీక్ష జరిపి పరీక్షల నిర్వహణపై చర్చిస్తామని పేర్కొన్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇప్పటికైతే యధావిధిగా షెడ్యూల్ ప్రకారమే అన్ని పరీక్షలు

శ్రీవారి అర్చకులపై ఏపీ ప్రభుత్వం వరాలు

Vasishta Reddy
శ్రీవారి ఆలయ అర్చకులపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీరాశి వంశికులు ఇష్టం మేరకు సంభావన అర్చకులు గాను…. లేదా పే స్కేల్ విధానంలో

తెలంగాణ ఉద్యోగులకు ఏపీ నుండి విడుదల…

Vasishta Reddy
ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఉద్యోగులను రిలీవ్ చేసింది ప్రభుత్వం.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్… తెలంగాణకు ఆప్షన్

చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ టీడీపీ నేతలు

Vasishta Reddy
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై మీడియాతో మాట్లాడిన తెలంగాణ టీడీపీ నేతలు.. ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.. చంద్రబాబుకు నోటీసులు

రిటైర్డ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ఏపీ…

Vasishta Reddy
మార్చి నెలలో ఫించన్‌ అందుకున్న పలువురు రిటైర్డ్‌ ఉద్యోగులకు షాకిస్తూ.. భారీ ఎత్తున పెన్షన్‌లో కోత విధించింది ఏపీ ప్రభుత్వం.. .. ఆదాయపన్ను చెల్లింపుల పేరుతో ట్రెజరీ

విశాఖ ఉక్కు చరిత్ర ముఖ్యమంత్రికి తెలుసా …!?

Vasishta Reddy
విశాఖ ఉక్కు పోరాటానికి నాయకత్వం వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చంద్రబాబు అన్నారు. మనోభావాలు,ప్రయయోజనాలు కాపాడడానికి ఎంతకైనా పోరాడతాం… ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి బేషజాలు లేవు…. రాజకీయాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టు కింద కృష్ణపట్నం లేదా మరో అనువైన ప్రాంతంలో డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

కరోనా ఎఫెక్ట్ కారణంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం…

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం కొన్ని కాంట్రాక్టుల్లో వెసులుబాట్లు కల్పించింది. కాంట్రాకుల్లో ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ల విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ

సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు…

Vasishta Reddy
ఈ రోజు సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడుకి బెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే జైలు

నిమ్మగడ్డ తీరుపై  త్వరలోనే గవర్నర్ ను కలవనున్న ప్రభుత్వం…

Vasishta Reddy
ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరును సీరియస్సుగా పరిగణిస్తుంది ప్రభుత్వం. నిమ్మగడ్డ లక్ష్మణ రేఖ దాటారని భావిస్తుంది జగన్ సర్కార్. ఎస్ఈసీ పరిధిని మించి వ్యవహరించారని అభిప్రాయపడుతుంది ప్రభుత్వం. నిమ్మగడ్డ