telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

మాచర్ల ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ కొరకు ఏపి హైకోర్టు ను ఆశ్రయించిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ఏ1గా ఉన్న మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం   పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

ఆయనను అరెస్ట్ చేసేందుకు 8 పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.

కాగా  ఈరోజు పిన్నెల్లి  హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది.

మరికాసేపట్లో ఈ పిటిషన్‌ను ధర్మాసనం విచారించనుంది.

Related posts