సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో మొకాలు శాస్త్ర చికిత్స చేయించుకున్న మల్కాజ్ గిరి శాసన సభ్యులు మైనంపల్లి హనుమంతరావు ను నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా మేయర్ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశారు.