telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన కీర్తి సురేష్… ఫోటోలు వైరల్

Keerthy-Suresh

గ్రీన్ ఛాలెంజ్ లో రాజకీయ నాయకుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ పాల్గొంటున్నారు.తాజాగా ఈ ఛాలెంజ్ లో కీర్తి సురేష్ కూడా పాల్గొన్నది. కీర్తి సురేష్ తన ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటింది. దానిని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ, అందరూ మొక్కలు నాటి రేపటికి సంతోషంగా గ్రీనరీగా, హెల్తీగా మార్చాలని పిలుపునిచ్చింది. మొక్కలు నాటిన ఫోటోలను కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి తెరాస ఎంపీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ను ట్యాగ్ చేసింది. ప్రస్తుతం కీర్తి ఇన్స్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కాగా తెలంగాణ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Related posts