telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా పై సైన్స్ న్యూస్ కథనం చదవాలి: పవన్ ట్వీట్

pawan

కరోనా భయంకరమైన రోగం కాదు అని సీఎం జగన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మనం అనుకుంటున్నట్టు కొవిడ్-19 (కరోనా) సాధారణ జ్వరం కాదని ట్విటర్ లో పేర్కొన్నారు.

కొవిడ్-19 వైరస్ కారణంగా రోగుల ఊపిరితిత్తులకు తీవ్రస్థాయిలో నష్టం కలుగుతోందని చైనాలో అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కావాలంటే ‘సైన్స్ న్యూస్’ లో వచ్చిన ఈ కథనం చదువుకోండి” అంటూ సదరు లింకును కూడా పవన్ ట్వీట్ చేశారు.

Related posts