కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో బుధవారం కలిశారు. వివిధ రాష్ట్రాల్లో తలెత్తే రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించనున్నట్టు సమాచారం. ఇతర నేతలతో సంప్రదింపులు వంటి అంశాలపై వీరు శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, సీతారాం ఏచూరీలతోనూ చంద్రబాబు భేటీ కానున్నారు.
ఈ నెల 19న కోల్ కతాలో బహిరంగ సభ అనంతరం, దేశ వ్యాప్తంగా నిర్వహించనున్న భారీ ర్యాలీలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. జాతీయ నేతలతో భేటీ అనంతరం, తమ పార్టీ ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు.
పిరికి సమాజానికి ధైర్యం పోయాలనే జనసేన పార్టీని స్థాపించా : పవన్ కళ్యాణ్