telugu navyamedia

ట్రెండింగ్

ఏపీ కరోనా అప్డేట్ : తగ్గుతున్న కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను

రోజువారి కూలీలకు కెసిఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Vasishta Reddy
రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన లక్ష్మణ్

Vasishta Reddy
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిశారు. బిజెపి, తెలంగాణ ప్రజల

జులైలో టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌లు..!

Vasishta Reddy
పదో తరగతి, ఇంటర్ పరీక్షల పై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయని.. ఈ నేపథ్యంలో టెన్త్,

వారం రోజుల్లో తెలంగాణ ఇంట‌ర్ సెకండియ‌ర్ ఫ‌లితాలు

Vasishta Reddy
మరో వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రానున్నాయని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఏ విధంగా రిజల్ట్స్ ప్రకటించాలనే క్రైటీరియా రెడీ చేసి

రాజ్యసభకు ఆదానీ..బిజేపి కొత్త స్కెచ్ ?

Vasishta Reddy
ఆదానీ.. ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద కుబేరుడిగా ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ ఆదానీ నిలిచిన సంగతి తెలిసిందే. అతి

తెలంగాణకు భారీ వర్ష సూచన

Vasishta Reddy
నిన్నటి ఉత్తర పశ్చిమ అల్పపీడన ద్రోణి ఈ రోజు బలహీన పడింది. అల్పపీడనము ఈరోజు దక్షిణ ఝార్ఖండ్ & పరిసర ప్రాంతాలలో కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : ఇవాళే వారి ఖాతాలో రూ. 10,000

Vasishta Reddy
వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం ఇవాళ విడుదల కానుంది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్‌

ఫ్లాష్ : ఈటల రాజేందర్‌కు తప్పిన ప్రమాదం

Vasishta Reddy
తెరాస పార్టీకి రాజీనామా చేసిన ఈట‌ల రాజేంద‌ర్ నిన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈట‌ల రాజేంద‌ర్ తో పాటుగా ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి, తుల ఉమ‌,

యాదాద్రిలో సీజే ఎన్వీ రమణ.. పూర్ణకుంభ స్వాగతం పలకిన మంత్రులు

Vasishta Reddy
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు కాసేపటి క్రితమే యాదాద్రి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం యాదాద్రికి వెళ్ళిన ఎన్వి రమణ దంపతులకు తెలంగాణ

వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు : హిజ్రాలతో అశ్లీల నృత్యాలు

Vasishta Reddy
వికారాబాద్ జిల్లాలో బర్త్ డే వేడుకలు కలకలం రేపాయి. ఈ వేడుకల్లో హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేస్తూ హాల్ చల్ చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా

మహిళలకు గుడ్‌న్యూస్ః భారీగా తగ్గిన బంగారం ధ‌ర‌లు…

Vasishta Reddy
బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా