రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ ఇవాళ మర్యాదపూర్వకంగా భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణను కలిశారు. బిజెపి, తెలంగాణ ప్రజల
మరో వారంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు రానున్నాయని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. ఏ విధంగా రిజల్ట్స్ ప్రకటించాలనే క్రైటీరియా రెడీ చేసి
వైఎస్ఆర్ వాహనమిత్ర మూడో ఏడాది ఆర్ధికసాయం ఇవాళ విడుదల కానుంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ దంపతులు కాసేపటి క్రితమే యాదాద్రి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇవాళ ఉదయం యాదాద్రికి వెళ్ళిన ఎన్వి రమణ దంపతులకు తెలంగాణ
బంగారానికి ఎప్పుడు డిమాండ్ తగ్గదు. ఎందుకంటే.. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా