telugu navyamedia

ట్రెండింగ్

మహారాష్ట్రలో భారీ వర్షాలు… తెలంగాణ ప్రాజెక్టులకు జలకళ

Vasishta Reddy
బ్రేకింగ్ గత ఐదు రోజులుగా ఎగువ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుకుంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతల

ఈ నెల 20 నుంచి సీఎం కేసీఆర్‌ జిల్లాల పర్యటన

Vasishta Reddy
ఈనెల 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయా జిల్లా కేంద్రాల్లో నిర్మాణమైన సమీకృత కలెక్టరేట్‌ భవనాలను ప్రారంభిస్తారు.

గ్రామాల అభివృద్ధిపై తెలంగాణ సర్కార్ ఫోకస్.. సీఎస్ ఆదేశాలు

Vasishta Reddy
రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్ధానిక సంస్ధలు), డిఎఫ్ఓలు,

శెనగలు ఇలా తింటే.. ఎన్నో లాభాలు

Vasishta Reddy
మాంసాహారంలో వుండే ప్రోటీన్లన్నీ శెనగలలో వున్నాయని.. వీటిని వారానికోసారి లేదు రెండుసార్లు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. శెనగల్లో పీచు

రక్తదానం.. ఎవరు చేయాలో తెలుసా

Vasishta Reddy
 రక్తదానం అంటే ప్రాణదానం  రక్తం మన శరీరంలో ప్రతి అవయవానికి అవసరం రక్త ప్రసరణే లేకపోతే ప్రాణం లేనట్టే లెక్క    ప్రాణాపాయంలో వున్న ఒకరి ప్రాణాన్ని

లాక్ డౌన్ లో పొట్ట పెరిగిందా.. అయితే ఇలా చేయండి

Vasishta Reddy
పొట్ట తగ్గించుకునేందుకు మన ఇంట్లో అమలు చేయగల నియమాలు    1.ఉదయం లేవగానే గోరువెచ్చని నీటి లో తేన వేసుకోని తాగడం   2.walking (జాగింగ్ కాదు)

చెత్త సేకరణకు ఇంటికి రూపాయి…దానికి కూడా ఇబ్బందేనా..? : బొత్స

Vasishta Reddy
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో కట్టలేక పెనాల్టీ పడితే దానిపై నిర్ణయం తీసుకుంటామని.. చెత్త సేకరణకు ఇంటికి

ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో మరో ట్విస్ట్

Vasishta Reddy
గుంటూరు : ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈనెల 25వ తేదీ వరకూ జుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ గుంటూరు సిఐడి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు

హుజురాబాద్ అభివృద్ధికి 35 కోట్లు విడుదల

Vasishta Reddy
టీఆర్ఎస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 35 కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. పట్టణ ప్రజల

వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బొబ్బిలి, విజయనగరం రాజులు ఇచ్చిన డిక్లరేషన్ లో లేని భూములను తప్పకుండా ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని హెచ్చరించారు. ట్రస్ట్

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. 1500 లోపే !

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 6 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు 18 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను