ప్రస్తుతం మన దేశంలో కరోనా మనుషులను వణికిస్తుంటే తమిళనాడులో మాత్రం జంతువులను కూడా భయపెడుతుంది. కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్
సీఎం జగన్ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల చల్ చేస్తుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారనే వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వదంతులను కొట్టిపారేస్తూ
సీఎం వైఎస్ జగన్ని వైఎస్సార్సీపీ నేత మోషేన్రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, గవర్నర్
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. హిందూమతంపై దాడులను నిరోధించాలని చేశారు. రామతీర్థం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలిపితే వాళ్లే గెలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. ‘తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్ హక్కులు
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం
మేషం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్త రుణాలు అన్వేషిస్తారు.