telugu navyamedia

ట్రెండింగ్

కరోనాతో సింహం మృతి.. ఎక్కడంటే..?

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో కరోనా మనుషులను వణికిస్తుంటే తమిళనాడులో మాత్రం జంతువులను కూడా భయపెడుతుంది. కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్

ఇండియాలో తగ్గిన కరోనా మరణాలు…

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ… మరణాల సంఖ్య పెరుగుతూ వస్తుంది . తాజా కేసులతో దేశంలో 2.98 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

మరోసారి మంచి మనసు చాటుకున్న అక్షయ్ కుమార్

Vasishta Reddy
అక్షయ్ కుమార్ తన దాతృత్వం మరోసారి చాటుకున్నాడు. అలాగే, దేశ భద్రతా దళాలపై తనకున్న గౌరవాన్ని కూడా మళ్లీ ఆయన ఋజువు చేసుకున్నాడు. జూన్ 16న జమ్మూలోని

సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’

Vasishta Reddy
 సీఎం జగన్‌ విడుదల చేసింది ఉత్తుత్తి ఉద్యోగాల ‘డాబు క్యాలెండర్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. 2.30లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను

సీఎం జగన్ మాట తప్పి… మడమ తిట్టారు

Vasishta Reddy
 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చాక మడమ తిప్పిందని జనసేన

సీఎం గా య‌డ్యూర‌ప్ప‌ మార్పు ఉండ‌బోదు…

Vasishta Reddy
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల చల్ చేస్తుంది. క‌ర్ణాట‌క‌లో ముఖ్యమంత్రిని మారుస్తార‌నే వ‌దంతులు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వ‌దంతుల‌ను కొట్టిపారేస్తూ

సీఎం జగన్ కు థాంక్స్ చెప్పిన కొత్త ఎమ్యెల్సి లు

Vasishta Reddy
సీఎం వైఎస్‌ జగన్‌ని వైఎస్సార్‌సీపీ నేత మోషేన్‌రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, గవర్నర్‌

విజయసాయిరెడ్డికి అశోక్ గజపతిరాజు కౌంటర్

Vasishta Reddy
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. హిందూమతంపై దాడులను నిరోధించాలని చేశారు. రామతీర్థం

ఈటెల గెలవడు… టీఆర్ఎస్ దే విజయం : సీపీఐ నారాయణ

Vasishta Reddy
హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎవరిని అభ్యర్థిగా నిలిపితే వాళ్లే గెలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. ‘తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్‌ హక్కులు

ట్విట్ట‌ర్ చ‌ర్య‌ల‌ను వివ‌రించేందుకు స్టాండింగ్ క‌మిటీ ఏర్పాటు…

Vasishta Reddy
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గ‌ద‌ర్శకాల‌ను ట్విట్ట‌ర్ అంగీక‌రించ‌లేదు. గ‌డువు దాటిన త‌రువాత సెంట్ర‌ల్ కంప్ల‌యిన్స్ ఆఫీస‌ర్‌ను ఏర్పాటు చేయ‌డంపై కేంద్రం అభ్యంత‌రం వ్య‌క్తం

నేడు టీటీడీ పాలక మండలి సమావేశంలో 85 అంశాలపై చర్చ..

Vasishta Reddy
తిరుమల : ఇవాళ సమావేశంలో 85 అంశాలు పై చర్చించనుంది టీటీడీ పాలకమండలి. టెబుల్ అజేండగా మరిన్ని అంశాలు వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి ఆలయంలో దర్శనాలు

జూన్ 19 శనివారం దినఫలాలు

Vasishta Reddy
మేషం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్త రుణాలు అన్వేషిస్తారు.