తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య అంతరరాష్ట్ర బస్సులు సోమవారం నుంచి మళ్లీ మొదలుకానున్నాయి. తెలంగాణలో ఆదివారం నుంచి లాక్డౌన్ను పూర్తిస్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటకకు పాక్షికంగా
అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేత ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని, రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని
అసభ్య సంభాషణలను ‘అప్లోడ్’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్లో అపలోడ్ చేయడం ద్వారా
పెరిగిన పెట్రోల్ ధరలు మళ్ళీ పెరిగాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి.. డీజిల్ ధర రూ.95 వరకు చేరింది.. తాజాగా లీటర్ పెట్రోల్పై
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.98 కోట్లు దాటాయి కరోనా