కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ బేఖాతరు చేస్తోందని, ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
హైదరాబాద్ మణికొండలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలను రాళ్లతో కొట్టాలని రేవంత్రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24
కొత్త పార్టీకి రాజకీయ వ్యూహకర్త నియమించారు వైఎస్ షర్మిల. ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శిష్యురాలు ప్రియా షర్మిల పార్టీకి నియామకం అయ్యారు. అంతేకాదు.. తమిళనాడు డిఎంకె
అమరావతి : నాడు- నేడు పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న మౌలిక సదుపాయాల నిర్వహణపై గైడ్ లైన్స్ విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాల్లో
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), జిహెచ్ఎంసి అధికారులతో శుక్రవారం బిఆర్కెఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు,
నూతన జోనల్ వ్యవస్థ ఆమోదించిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి స్థానికులకే
కాశ్మీర్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ కలకలం రేపాయి. మన కీలకమైన భద్రతాబలగాల స్ధావరాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయి. దీంతో జమ్మూకాశ్మీర్ లో భద్రతను మరింత