telugu navyamedia

plantation

ఎయిర్ పోర్టుకు వెళ్లే రాహదారిలో ప్లాంటేషన్ చేపట్టాలి : సోమేశ్ కుమార్

Vasishta Reddy
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్, జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), జిహెచ్‌ఎంసి అధికారులతో శుక్రవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో సమావేశం నిర్వహించారు,