తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసింది టీఆర్ఎస్ పార్టీ. అభ్యర్థులను ఎంపిక చేసిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పేర్లను ప్రకటించారు. శాసనమండలి మాజీ
ధాన్యం కొనుగోళ్ల పరిశీలన కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన యాత్ర మరోసారి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో బండి సంజయ్
హైదరాబాద్..ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం టీఆర్ ఎస్ తీవ్ర స్థాయిలో భారీ కసరత్తు చేసింది. నిన్న అర్థరాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు
హైదరాబాద్…1998 డీఎస్సీ ఖమ్మం జిల్లాలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కార్యాలయంలో విచారణ ఈనెల 16న జరుగనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి
హైదరాబాద్.. నేటి నుంచి ఆరాంఘర్ ఎంజీబీఎస్ దారి మూతపడనుంది. బహదూర్ పూర వద్ద మల్టీలెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో భాగంగా పనులు జరుగుతుండటంతో అటుగా వెళ్లే వాహనాలను
తెలంగాణభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన….. సాయంత్రం 4 గంటలకు తెరాస శాసనసభపక్షం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగనున్న
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ కు సమర్పించినట్లు తెలుస్తోంది. పి వెంకట్రామిరెడ్డి వీఆర్ఎస్
నల్గొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం వెళ్లిన బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత చోటుచేసుంది. తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ