నల్గొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం వెళ్లిన బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తత చోటుచేసుంది. తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ
సూర్యాపేట జిల్లా పాలకీడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన పాలకీడు మండలంలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్ స్పీడ్తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా సూర్యాపేట జిల్లాలో
గతంలో జరిగిన చాలా బాధాకరమైన ఘటనల్లో ఒకటి మాదిరిగానే మరో ఘటన జరిగింది. పెద్దలు పెళ్ళికి అంగీకరించలేదని ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్లానాయక్ తండాకు చెందిన యువతి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో విషయం