టీఆర్ఎస్ అంటే తెలంగాణ రైతు సర్కార్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. దళిత బంధు పథకాన్ని తెలంగాణ వ్యాప్తంగా అమలుచేసేందుకు చర్యలు చేపట్టారు. తొలుత ప్రజాప్రతినిధులతో తెలంగాణ భవన్ లోనూ, అధికారులతో
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు జోష్లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్కు చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద