తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో మాట్లాడిన కేసీఆర్.. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నెల 24, 25 వ తేదీ నుంచి తెలంగాణలో రైతు ఉద్యమాన్ని చేపట్టాలని
తెలంగాణ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స
ముగిసిన కేసీఆర్ అత్యవసర భేటి.. వరిధ్యానంపై కేంద్రప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదు.. జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు బాధ్యత మంత్రులుదే.. కేంద్ర ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధమవుతుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ
కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల కొత్త షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ పరీక్షల తేదీలను ఇంటర్ బోర్డు సవరించింది. ఇప్పుడు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్
తెలంగాణ శాసనమండలి చైర్మన్గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలి చైర్మన్గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు