telugu navyamedia

తెలంగాణ వార్తలు

హిందువునని చెప్పుకోవడానికి సీఎం సిగ్గు ఉండాలి

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్‌ఎంసీ గడ్డ మీద బీజేపీ వంద సీట్లు గెలువబోతుందని.. గ్రేటర్ ఎన్నికల్లో

సీఎం ఇప్పటి కైనా ప్రగతి భవన్ దాటి బయటకి రావాలి

Vasishta Reddy
బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గా హుస్సేన్ నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, రవీంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Vasishta Reddy
జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పట్టింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు

దుబ్బాక ఫలితాలు : టీఆర్‌ఎస్‌ నేత మృతి

Vasishta Reddy
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన

హైదరాబాద్ లో వింత దొంగతనం..ఓ మహిళ ఏకంగా అవే

Vasishta Reddy
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సరికొత్త దొంగతనం కు ఓ మహిళ పాల్పడింది. ద్విచక్ర వాహన దొంగలు.. ఇంటి దొంగలు … కార్ల దొంగలు ల్యాప్టాప్

నేడు వీర జవాన్ ర్యాడ మహేశ్‌ అంత్యక్రియలు…

Vasishta Reddy
ఈ రోజు జమ్ముకశ్మీర్‌ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్ ర్యాడ మహేశ్‌ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్

దుబ్బాక ఓటమి మాకు కొత్త కాదు..

Vasishta Reddy
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు టార్గెట్ 2023గా మరింత కష్టపడుదామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై

తెలంగాణాలో తగ్గిన కరోనా కేసులు..24 గంటల్లో

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు

దుబ్బాక ఎన్నికపై మోడీ తెలుగులో ట్వీట్

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. దుబ్బాక ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేశారు. “దుబ్బాక

దుబ్బాక ఉప్పు ఎన్నికలలో తెరాస ఓటమికి అతనే కారణమా..?

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి.  మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది.  అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి

కేసీఆర్ దొరగారి నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” టీఆర్‌ఎస్ అహంకారపూరిత ధోరణులకు… కేసీఆర్

సీఎం కేసీఆర్‌కు దుబ్బాక సౌండ్‌ వినపడాలి : రఘనందన్‌రావు

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్‌రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో