టీఆర్ఎస్ పార్టీపై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీహెచ్ఎంసీ గడ్డ మీద బీజేపీ వంద సీట్లు గెలువబోతుందని.. గ్రేటర్ ఎన్నికల్లో
బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గా హుస్సేన్ నాయక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, రవీంద్ర నాయక్ పాల్గొన్నారు. ఈ
జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్ఎస్ హైదరాబాద్ అభివృద్ధిపై దృష్టి పట్టింది. ఇందులో భాగంగానే మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ ఆ పార్టీ నేత గుండె నొప్పితో మృతి చెందారు. కాల్వ శ్రీరాంపూర్ కు చెందిన
ఈ రోజు జమ్ముకశ్మీర్ కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ జవాన్ ర్యాడ మహేశ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ప్రత్యేక విమానంలో భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిజామాబాద్
దుబ్బాక ఉపఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్యపడొద్దు టార్గెట్ 2023గా మరింత కష్టపడుదామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలపై
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. మొదటి రౌండ్ నుంచి బీజేపీ లీడింగ్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే మధ్యలో తెరాస పార్టీ పుంజుకోవడంతో పాటుగా లీడింగ్ లోకి
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ” టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు… కేసీఆర్
దుబ్బాక ఉప ఎన్నికల విజయంపై బీజేపీ అభ్యర్థి రఘనందన్రావు మీడియాతో మాట్లాడారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో