తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయి. తాజాగా ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం, కొత్తగా 997 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన
ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడం అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధనత్రయోదశి పండగలు బంగారం కొనుగోళ్లు పెరిగాయి.
దీపావళి పండుగ తరువాత, సోమవారం నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, పత్తి రైతుల సహాయార్థం అన్ని ప్రాంతాలలో పత్తి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, పత్తి రైతుల సహాయార్థం అన్ని ప్రాంతాలలో పత్తి సేకరణ కేంద్రాలు
తెలంగాణ హైకోర్టు దీపావళి పండుగకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ
ఐపీఎల్-2020 సీజన్ పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయన గురువారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు తెరాస పార్టీ