telugu navyamedia

తెలంగాణ వార్తలు

ఆ అడ్వొకేట్ కి దీపావళి ఎప్పుడు వస్తుందో తెలియదా…

Vasishta Reddy
తెలంణగణాలో ఈ దీపావళికి క్రాకర్స్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. క్రాకర్స్

న్యూస్ రీడర్ మృతికి సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌…

Vasishta Reddy
ఏడిద గోపాలరావు రేడియో న్యూస్ రీడర్ గా ప్రజలకు బాగా సుపరిచితం. అయితే ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు కాస్త తగ్గాయి. తాజాగా ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం, కొత్తగా 997 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన

పెరిగిన వెండి ధర…

Vasishta Reddy
ప్రపంచాన్ని వణికించిన కరోనా సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.  ఆ తరువాత దేశంలో మార్కెట్లు తిరిగి పుంజుకోవడం అలాగే పెళ్లిళ్ల సీజన్ కావడం, ధనత్రయోదశి పండగలు బంగారం కొనుగోళ్లు పెరిగాయి. 

ప‌త్తి రైతుల స‌హాయార్థం 293 మిల్లులు…

Vasishta Reddy
దీపావ‌ళి పండుగ త‌రువాత, సోమ‌వారం నుండి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, ప‌త్తి రైతుల స‌హాయార్థం అన్ని ప్రాంతాల‌లో ప‌త్తి

రేపు తెలంగాణ కేబినేట్‌ సమావేశం..వీటిపైనే చర్చ

Vasishta Reddy
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. రేపు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో ఈ భేటీ జరుగనుంది. ఈ

రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు..

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 16 నుంచి 293 జిన్నింగ్ & స్పిన్నింగ్ మిల్లులు ప్రారంభం కానున్నాయని, ప‌త్తి రైతుల స‌హాయార్థం అన్ని ప్రాంతాల‌లో ప‌త్తి సేక‌ర‌ణ కేంద్రాలు

తెలంగాణలో టపాసులు బ్యాన్…

Vasishta Reddy
తెలంగాణ హైకోర్టు దీపావళి పండుగకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ

ఐపీఎల్ 2020 లో స్కోరర్ గా వ్యవహరించింది తెలుగువాడే…

Vasishta Reddy
ఐపీఎల్-2020 సీజన్ ‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.

కేసీఆర్ బలహీనమైతే రాష్ట్రమే బలహీనమవుతుంది…

Vasishta Reddy
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఆయన గురువారం

గ్రేటర్ కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ భేటీ…

Vasishta Reddy
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి.  ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు తెరాస పార్టీ

జనగామ జిల్లాలో ఆటో బోల్తా… ఒక్కరు మృతి

Vasishta Reddy
ఆటోల గురించి అందరికి తెలుసు. ఎంత మంది దొరికితే అంత మందిని లోపల కుక్కి డ్రైవింగ్ చేస్తారు డ్రైవర్లు. అలా అధిక లోడ్ తో వెళుతున్న ఆటో