తెలంగాణలో కలకలం రేపిన లోన్ యాప్స్ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లోన్ యాప్స్ కంపెనీలపై మరింత పురోగతి సాధిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. లోన్ యాప్స్
నేడు హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను నిర్వహించనున్నారు అధికారులు. అందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేవలం సభ్యులను మాత్రమే కౌన్సిల్ హాల్లోకి అనుమతించనున్నారు. సభ్యులు
ఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. షర్మిల కొత్త పార్టీపై స్పందించారు.. కేంద్రమంత్రులతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్కు షర్మిలా పార్టీపై మీడియా
ఓ లేడీ ఏకంగా పోలీసులను టార్గెట్ చేసింది… ఏదో విషయంలో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కి.. అధికారులతో పరిచయం పెంచుకుంటుంది.. చనువుగా ఉంటుంది.. ఆ తర్వాత ఉన్నతాధికారులకు
బీఫార్మసీ విద్యార్థినిపై ఆటో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. పోలీసు సైరన్ వినిపించడంతో ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన
నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మేయర్ ఎన్నికలో భాగంగా ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో సమావేశం కానున్నారు. అనంతరం జీహెచ్ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు.
మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం
షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే సంకేతాలు రావడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే తాజాగా వైఎస్ షర్మిల కొత్త పార్టీ
షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారనే సంకేతాలు రావడంతో ఇటు తెలంగాణ అటు ఏపీ రాజకీయాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఏపీ వ్యక్తులు తెలంగాణలో పార్టీ పెట్టడం ఏంటని