నిజామాబాద్లో జరుగుతున్న బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు కావాల్సినవి తెలుసుకొని.. వాటినే చట్టాలుగా చేయండని సీఎం కేసీఆర్ చెప్పారని
మేధావులు టీఆర్ఎస్ కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయి పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతర వెళదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి-కట్లకుంట మధ్యగల ఎస్సారెస్పీ కేనాల్ లోకి కారు దూసుకెళ్లింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు.
వివాదస్పద కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి.
టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి హీరో మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి
తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో సుస్మా స్వరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ సిద్దిపేటలో జరిగింది. ఈ సభ్యత్య నమోదులో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ… తెలంగాణ