telugu navyamedia

తెలంగాణ వార్తలు

బీసీల అభివృద్దే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం…

Vasishta Reddy
నిజామాబాద్‌లో జరుగుతున్న బీసీ కుల సంఘాల సమావేశంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. బీసీలకు కావాల్సినవి తెలుసుకొని.. వాటినే చట్టాలుగా చేయండని సీఎం కేసీఆర్ చెప్పారని

గుర్రంపోడులో పెరేడ్ : బండి

Vasishta Reddy
గుర్రంపోడులో ఈ మధ్యే బీజేపీ-తెరాస నేతల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇందులో పోలీసులు బీజేపీ వాళ్ళను అరెస్ట్ చేసారు. అయితే తాము మళ్ళీ

మేధావులు టీఆర్‌ఎస్‌కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయిపోతుంది

Vasishta Reddy
మేధావులు టీఆర్‌ఎస్‌ కి బుద్ది చెప్పాలి.. లేకుంటే తెలంగాణ అన్యాయం అయి పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…

రైతు చట్టాలపై కిషన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు !

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో హాజరయ్యారు

ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి

Vasishta Reddy
జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతర వెళదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి-కట్లకుంట మధ్యగల ఎస్సారెస్పీ కేనాల్ లోకి కారు దూసుకెళ్లింది.

ఎంజీబీఎస్‌ వద్ద రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

Vasishta Reddy
మహానగరం హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మీర్‌ చౌక్ పరిధిలోని ఎంజీబీఎస్‌ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్‌ నుంచి

తెలంగాణ కరోనా అప్డేట్‌.. భారీగా తగ్గిన కేసులు

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు.

సీఎం కేసీఆర్‌కు ఎంపీ రేవంత్‌ రెడ్డి బహిరంగ లేఖ..

Vasishta Reddy
వివాదస్పద కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నాయకుడు. ఎలాంటి సమస్యనైనా ప్రభుత్వాన్ని నిలదీసే సత్తా ఉన్న నాయకుడు రేవంత్‌ రెడ్డి.

కేసీఆర్‌ బర్త్‌ డే : కోటి వృక్షార్చనకు మద్దతు తెలిపిన ప్రిన్స్‌ మహేష్‌

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి హీరో మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి

తెలంగాణ ప్రజల గుండెల్లో సుస్మా స్వరాజ్ నిలిచిపోతారు..

Vasishta Reddy
తెలంగాణ ప్రజల హృదయాల్లో సుస్మా స్వరాజ్ చిరస్మరణీయంగా నిలిచిపోతారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో సుస్మా స్వరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు.

జానారెడ్డి వయసుపై మంత్రి జగదీష్‌ రెడ్డి కామెంట్‌..!

Vasishta Reddy
నాగార్జున సాగర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మృతి తర్వాత.. అన్ని పార్టీల ఫోకస్‌ సాగర్‌ ఉప ఎన్నికపైనే పడ్డాయి. దీంతో అన్ని పార్టీల నాయకులు సాగర్‌ బాట పట్టారు.

టీఆర్‌ఎస్ పథకాలు సోనియాగాంధీకి చెప్పాలి…

Vasishta Reddy
టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ సిద్దిపేటలో జరిగింది. ఈ సభ్యత్య నమోదులో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ