టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి హీరో మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి జన్మదినం ఈ నెల 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొందామని పిలుపు నిచ్చారు. ఈ మేరకు తన కూతురు సితార, కొడుకు గౌతమ్ తనతో పాటు మొక్కలు నాటుతున్న వీడియోను ట్విట్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబు పోస్ట్ చేశారు. భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తగ్గించాలి అంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడమే పరిష్కారం అన్నారు.
Planting and nurturing trees is one of the best ways to reduce global warming. Let's join @MPsantoshtrs' endeavour to plant 1 crore saplings on the occassion of hon'ble @TelanganaCMO KCR garu's birthday on Feb 17th! #KotiVriksharchana#GreenIndiaChallenge @KTRTRS pic.twitter.com/x9fs1stBew
— Mahesh Babu (@urstrulyMahesh) February 14, 2021
జగన్ ముఖ్యమంత్రి అయితే ఏపీకి మంచి రోజులు: మోహన్ బాబు