telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

కేసీఆర్‌ బర్త్‌ డే : కోటి వృక్షార్చనకు మద్దతు తెలిపిన ప్రిన్స్‌ మహేష్‌

mahesh

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తీసుకున్న కోటి వృక్షార్చన కార్యక్రమానికి హీరో మహేష్ బాబు మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి జన్మదినం ఈ నెల 17న ఒకే రోజు కోటి మొక్కలు నాటే ఉద్యమంలో పాల్గొందామని పిలుపు నిచ్చారు. ఈ మేరకు తన కూతురు సితార, కొడుకు గౌతమ్ తనతో పాటు మొక్కలు నాటుతున్న వీడియోను ట్విట్టర్ లో ప్రిన్స్ మహేష్ బాబు పోస్ట్ చేశారు. భూతాపాన్ని (గ్లోబల్ వార్మింగ్) తగ్గించాలి అంటే మొక్కలు నాటడం, చెట్లు పెంచడమే పరిష్కారం అన్నారు.

 

Related posts