telugu navyamedia

క్రీడలు

రహానే సెంచరీ… వరుణుడి ఆటంకం

Vasishta Reddy
భారత్-ఆసీస్ మధ్య జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ అజింక్య ర‌హానే చెలరేగిపోయాడు.. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోర్‌కే ఆసీస్‌ను కట్టడి చేసిన భారత్.. బ్యాటింగ్‌లోనూ

టీం ఇండియా సెలక్షన్‌ ప్యానెల్ ఛైర్మన్‌గా చేతన్‌ శర్మ…

Vasishta Reddy
భారత మాజీ పేసర్ చేతన్‌ శర్మ భారత జట్టు సెలక్షన్‌ ప్యానెల్ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. ఐదుగురు సభ్యులు ఉన్న జట్టులో అబే కురువిల్లా, దేవాశిష్‌ మెహంతిలను కూడా

భారత్-ఇంగ్లాండ్ సిరీస్ కు భువి దూరం…

Vasishta Reddy
గత రెండేళ్లుగా టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కొంతకాలం జట్టుకు దూరమవుతున్నారు.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో

ఆత్మవిశ్వాసంతో ధోనీ చెప్పిన ఆ మాట వింటే నవ్వొచ్చింది..

Vasishta Reddy
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భారత జట్టు పగ్గాలను తొలిసారిగా 2007 టీ20 ప్రపంచకప్ ముందే అందుకున్న విషయం తెలిసిందే. ఆరంభంలో టీ20 క్రికెట్‌ను

ఐపీఎల్ 2021 లో రైనా ఆడబోయే జట్టు..?

Vasishta Reddy
చెన్నై సూపర్ కింగ్స్‌ అభిమానులకి శుభవార్త. వ్యక్తిగత కారణాలతో యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్న మిస్టర్ ఐపీఎల్, టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్ సురేశ్

బాక్సింగ్ డే టెస్ట్ కు భారత జట్టు ఎంపిక…

Vasishta Reddy
ఆసీస్ తో జరుగుతున్న నాలుగు టెస్ట్ ల సిరీస్ లో శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మొదటి మ్యాచ్ లో

ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి : గంభీర్

Vasishta Reddy
ఆసీస్ తో జరిగిన మొదటి సిరీస్ లో భారత్ ఓడిన విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మొదటి రెండు రోజులు భారత్ ఆసీస్ జట్టు

2022 ఐపీఎల్ లో 10 జట్లు…

Vasishta Reddy
యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 జరగడం… అది సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధమైంది భారత బోర్డు. అయితే వచ్చే ఐపీఎల్

బీసీసీఐ ఆటగాళ్ల మధ్య బేధాలు చూపిస్తుంది : గవాస్కర్

Vasishta Reddy
బీసీసీఐ ఆటగాళ్ల మధ్య బేధాలు చూపిస్తుంది అని భారత మాజీ ఆటగాడు, లెజెండ్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. బీసీసీఐ ఆటగాళ్లను అందరిని సమానంగా చూడటం లేదు

రహానేను అదే విజయం వైపు నడిపిస్తుంది : ఇషాంత్

Vasishta Reddy
కరోనా లాక్ డౌన్ తర్వాత భారత జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం

టీ20 బరిలోకి యువరాజ్…

Vasishta Reddy
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ‌ప్రపంచకప్‌ల హీరో యువ‌రాజ్ సింగ్ మ‌ళ్లీ క్రికెట్‌లోకి అడుగు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ ఎంపిక చేసిన

ముంబై డ్రాగన్‌ఫ్లై క్లబ్ లో అరెస్ట్ అయిన రైనా…

Vasishta Reddy
భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అలాగే సింగర్ గురు రాంధవాను ముంబై విమానాశ్రయానికి సమీపంలో ఉన్న ముంబై డ్రాగన్‌ ఫ్లై క్లబ్‌లో జరిగిన దాడిలో పోలీసులు