భారత బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ రాబోయే ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తుండగా అయ్యర్ ఎడమ భుజానికి గాయమైంది.
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డేలో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ చేసే సమయంలో గాయపడ్డారు. అయితే అయ్యర్కు అయిన భుజం గాయం అందరిలోనూ
గత రెండేళ్లుగా టీమిండియాను గాయాల బెడద వీడడం లేదు. గాయాల కారణంగా స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా కొంతకాలం జట్టుకు దూరమవుతున్నారు.యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 సమయంలో