telugu navyamedia

క్రీడలు

ఒలంపిక్స్‌లో కాంస్యం సాధించిన పీవీ సింధు

navyamedia
టోక్యో ఒలంపిక్స్ లో భారత్ కు రెండో మెడల్ వచ్చింది. మహిళల సింగిల్స్‌ బ్యాడ్మింటన్‌లో భాగంగా మూడో స్థానం కోసం చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావోతో జరిగిన

సెమీస్ లో అడుగుపెట్టిన పీవీ సింధూ

navyamedia
టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారిణి పీవీ సింధూ జైత్రయాత్ర కొనసాగుతుంది. నేడు బ్యాడ్మింటన్ సింగిల్స్‌ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో జపాన్ ప్లేయర్ య‌మ‌గూచీపై విజయం సాధించి సెమీస్

మహెంద్రసింగ్‌ ధోని న్యూలుక్‌.. వైరల్‌

navyamedia
మ‌హెంద్ర‌సింగ్ ధోని ఒక‌వైపు క్రికెట్‌లో రాణిస్తూనే మ‌రోవైపు ఫ్యాష‌న్ రంగంలో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు. తాజాగా ధోని న్యూ హెయిర్‌స్టైల్‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. ధోనీ హెయిర్‌స్టైల్, లుక్ అద్భుతంగా

టోక్యో ఒలింపిక్స్: క్వార్టర్ ఫైనల్స్‌లో మేరీ కోమ్ ఓటమి

navyamedia
మహిళా బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీ కోమ్ కు తీవ్ర నిరాశ ఎదురైంది. టోక్యో ఒలింపిక్స్ లో ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో నేడు

క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్న పీవీ సింధు

navyamedia
భారత స్టార్‌ షెట్లర్‌ పీవీ సింధు ఒలింపిక్స్‌లో తన విజయ పరంపరను కొనసాగిస్తున్నది. మహిళ సింగిల్స్‌ గ్రూప్‌-జేలో వరుసగా మూడు విజయాలు సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. గురువారం

ఒలింపిక్స్‌: ప్రిక్వార్టర్స్‌ చేరుకున్న పీవీ సింధు

navyamedia
టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూఫ్‌ జెలో భాగంగా హాంకాంగ్‌కు చెందిన చియాంగ్ ఎంగన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో 21-9,

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి 120 బెడ్స్ డొనేట్ చేసిన యువరాజ్‌

navyamedia
కరోనా మహమ్మారి ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్..

టీ20 వరల్డ్ కప్ కూడా అక్కడే…!

Vasishta Reddy
భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను యూఏఈకి మార్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా తాజాగా ప్రకటించారు. అయితే కరోనా

wtc ఫైనల్ : తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఆలౌట్

Vasishta Reddy
wtc ఫైనల్ లో టీం ఇండియా తడపడింది. తొలి ఇన్నింగ్స్ లో అతి తక్కువ పరుగులకే ఇండియా ఆలౌట్ అయింది. కేవలం 217 పరుగుల వద్ద భారత్

ట్విటర్‌ రెండువైపులా పదునైన కత్తి…

Vasishta Reddy
ట్విటర్‌ వల్ల తనకు లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌. అందరూ ఇష్టపడేలా ట్వీట్లు ఎలా చేయాలో

డబ్ల్యూటీసీ పై పూనమ్ షాకింగ్ కామెంట్స్…

Vasishta Reddy
పూనమ్ పాండే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే కరోనా టైమ్‌లో ఇటీవల పలువురికి నిత్యావసరాలు అందజేసి తన పెద్ద మనసు

అభిమానుల నిరాశ… పడిపోయిన రేటింగ్స్

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు రెండో రోజు ఆట సాగింది కానీ దానికి ఆటంకాలు ఏర్పడాయి. శనివారం 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. సెకండ్ సెషన్ చివర్లోనే మైదానాన్ని