telugu navyamedia

క్రీడలు

బీసీసీఐ కొత్త నిబంధన…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 కోసం ఈ నెల 18న చెన్నైలో భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మినీ వేలంను నిర్వహించనుంది. వేలంను పురస్కరించుకొని బీసీసీఐ కొత్త నిబంధను తీసుకొచ్చింది.

ధోనితో సమానంగా కోహ్లీ…

Vasishta Reddy
ఇంగ్లండ్‌తో సెకండ్ టెస్ట్ విజయానంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతకు మరింత చేరువయ్యాడు. భారత్‌లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో

సొంత మైదానంలో అశ్విన్ నెలకొల్పిన రికార్డులు…

Vasishta Reddy
చెపాక్ మైదానంలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేశాడు. స్పిన్నర్ మొయిన్ అలీ వేసిన 81వ

మళ్ళీ టీం ఇండియాను పట్టుకున్న గాయాలు…

Vasishta Reddy
స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ గాయం బారిన పడ్డాడు. చెన్నైలోని చెపాక్ మైదానంలో జరుగుతున్న రెండో

అశ్విన్ సెంచరీ.. సిరాజ్ ను పొగుడుతున్న ఫ్యాన్స్

Vasishta Reddy
టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి అభిమానుల మనస్సులు దోచుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్ ఫెర్ఫామెన్స్‌తో సత్తా చాటిన ఈ హైదరాబాద్ గల్లీ బాయ్.. తాజాగా

అరుదైన ఘనత సాధించిన అక్షర్‌ పటేల్‌…

Vasishta Reddy
టీమిండియా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. చెన్నై చెపాక్‌ మైదానం వేదికగా జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్‌ 5 వికెట్లు తీసి

పాయింట్ల పట్టికలో మళ్ళీ పైకి వెళ్లిన భారత్…

Vasishta Reddy
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మళ్లీ దుమ్మురేపింది. ఇంగ్లండ్‌తో మంగళవారం ముగిసిన రెండో టెస్ట్‌లో 317 పరుగుల తేడాతో భారీ విజయాన్నందుకున్న కోహ్లీసేన డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో

దుమ్ములేపిన స్పిన్నర్లు… రెండో టెస్టులో ఇండియా విజయం

Vasishta Reddy
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీం ఇండియా దుమ్మురేపింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పై 317 పరుగుల తేడాతో టీం ఇండియా విజయ బావుట ఎగురవేసింది.

విజయానికి 4 వికెట్ల దూరంలో టీం ఇండియా..

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం రెండో టెస్ట్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది. మ్యాచ్‌లో విజయానికి

IPL : ప్రాంచైజీ పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్..!

Vasishta Reddy
గత కొన్ని సీజన్లుగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆటగాళ్లు, కోచ్‌లు మార్చినా ఫలితం దక్కలేదు. ఆరంభంలో అదరగొట్టడం చివరలో చేతులెత్తేయడం ఆ జట్టుకు

చాహల్ భార్యతో స్టెప్పులేసిన శ్రేయస్‌…

Vasishta Reddy
భారత స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్ యూట్యూబర్, కొరియోగ్రాఫర్‌ ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో గురుగ్రామ్‌లో వీరి వివాహం కొద్దిమంది కుటుంబ సభ్యులు,

ముగిసిన మూడో రోజు ఆట…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం రెండో టెస్ట్ నడుస్తుంది. అయితే చెన్నై వేదికగా జరుగుతున్న ఈ రెండో టెస్టులో మూడో రోజు