ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న టెస్టు క్రికెట్లో కివీస్ జట్టు 62 పరుగులకే చేతులెత్తేసింది. రెండో టెస్టుమ్యాచులో పట్టుబిగించిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లపాలిట కొకరానికి
ఆస్ట్రేలియాతో గబ్బా టెస్ట్లో కుర్రాళ్లతో కూడిన భారత్ అసాధారణ పోరాట పటిమతో అనూహ్య విజయం సాధించి బోర్డర్-గావస్కర్ ట్రోఫిని కైవసం చేసుకున్నప్పుడు యావత్ దేశం ఎంతో గర్వించింది.
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 227 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. దీంతో జట్టు కూర్పుపై మేనేజ్మెంట్ పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.