telugu navyamedia

క్రీడలు

ఐపీఎల్ లో కొత్త జట్ల పై ద్రావిడ్ కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2020 ముగిసింది. రోహిత్‌ శర్మ సారథ్యంలోని డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ మళ్లీ టైటిల్‌ గెలుచుకొని ఐదోసారి ట్రోఫీని తమ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత

రోహిత్ ఫిట్నెస్ పై స్పందించిన దాదా…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత ఆడబోతున్న మొదటి అంతర్జాతీయ సిరీస్ అయిన ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ను మొదట ఎంపిక చేయలేదు. దాంతో బీసీసీఐ పెద్ద

రిటైర్మెంట్ ఆలోచనలో షోయబ్‌ మాలిక్… ‌

Vasishta Reddy
పాకిస్థాన్ జట్టులో ఉన్న సీనియర్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్ ‌‌కు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. న్యూజిలాండ్‌ పర్యటన కోసం పీసీబీ ఎంపిక చేసిన జట్టులో షోయబ్‌

ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన భారత జట్టు…

Vasishta Reddy
భారత జట్టు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టింది. కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే.. కోహ్లీ న్యాయకత్వంలోని టీం ఇండియా అక్కడి నుండే

టెస్టు సిరీస్‌‌ను కంగారూలు సులువుగా గెలుచుకుంటారు…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఈనెల 27న జరగనున్న ఆసీస్‌తో టూర్ నేపథ్యంలో ఇవాళ బయలుదేరనుంది టీమిండియా. కంగారూ గడ్డపై

ఐపీఎల్ 2020 లో స్కోరర్ గా వ్యవహరించింది తెలుగువాడే…

Vasishta Reddy
ఐపీఎల్-2020 సీజన్ ‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.

కరోనా నెగెటివ్ రావడంతో విండీస్ ఆటగాళ్లకు న్యూజిలాండ్ అనుమతి…

Vasishta Reddy
వెస్టిండీస్ న్యూజిలాండ్ తో సిరీస్ లలో పాల్గొననుంది. అయితే అంతక ముందు కొంతమంది వెస్టిండీస్ క్రీడాకారులు ఐసొలేషన్ సమయంలో తమ హోటల్‌లో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన తరువాత

బీసీసీఐ టీ20 కెప్టెన్సీ రోహిత్ కు ఇవ్వాలి : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Vasishta Reddy
ఐపీఎల్ 2020లో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఇక ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా మారిన

భారత్ తో టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా…

Vasishta Reddy
భారత్-ఆసీస్ ల ఈ నెల 27 నుండి మధ్య సిరీస్ లు ప్రారంభం కానున్నాయి. ఈ పర్యటన కోసం బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టు ఎప్పుడో

ఆస్ట్రేలియాకు వెళ్ళని భారత ఓపెనర్ రోహిత్ శర్మ…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ నెగ్గిన ముంబై ఇండియన్స్ సారథి, టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాకు వెళ్లడం లేదు. ముంబై జట్టుతోనే యూఏఈ నుంచి

రోహిత్ కు అరుదైన గౌరవం.. ఆ ఇద్దరి తర్వాత..

Vasishta Reddy
ఐపీఎల్ టోర్నీలో ఆటగాడిగా ఆరు సార్లు ఛాంపియన్‌ జట్టులో ‘హిట్‌మ్యాన్’‌ సభ్యుడు. కెప్టెన్‌గా ఐదుసార్లు ట్రోఫీని జట్టుకు అందించాడు. తాజాగా ఐపీఎల్ 13వ సీజన్‌లోనూ ముంబైని ఛాంపియన్‌గా

వచ్చే ఏడాది ఐపీఎల్ లో కొత్త టీం కోసం ఆక్షన్…

Vasishta Reddy
ఏన్నో మలుపులు, మరెన్నో ఉత్కంఠభరిత క్షణాలు, సూపర్‌ ఓవర్లు, పోటాపోటీ సమరాలు, రన్‌రేట్‌ల దాగుడుమూతల మధ్య యూఏఈ వేదికగా గత మంగళవారం ఐపీఎల్‌ 2020 ముగిసింది. అయితే