అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనడం సులభమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో వలసలు ఊపందుకొన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నుంచి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఓ వైపు తెలుగుదేశం
ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే
ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఫారం -7 దరఖాస్తుల వెల్లువ వివాదాస్పదం అవుతుంది. ఊహించని విధంగా లక్షలలో ఈ దరఖాస్తులు అందటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది రాజకీయంగా
దివంగత తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వి అరెస్టుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్ దాఖలు చేయకపోవడంతో
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. అధికార టీడీపీ ఇప్పటికే జిల్లాల వారీగా కొంతమంది పేర్లను
ఏపీలో మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడులో ఒకటి, ప్రకాశం జిల్లా కందుకూరులో ఒకటి.. మొత్తం
కోలగట్ల శ్రావణిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పసుపు కుంకుమ కింద ఇప్పటికే రూ.10 వేలు అందించిన ప్రభుత్వం వారి సాధికారత
హైదరాబాద్లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, ఈ నెల 22న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. 9, 10 షెడ్యూల్లోని