telugu navyamedia

రాజకీయ

అయోధ్య కేసు : మధ్యవర్తిత్వం మేలు.. ముగ్గురితో కమిటీ.. !

vimala p
అయోధ్య కేసులో మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కార మార్గం కనుగొనడం సులభమవుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో అన్ని వర్గాలూ ఓ నిర్ణయానికి వచ్చి, సమస్య సమసిపోవాలంటే, మధ్యవర్తుల

టీడీపీకి షాక్‌ ఇచ్చిన మాగుంట..పవన్‌ కల్యాణ్‌తో భేటీ?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న  తరుణంలో  ఏపీ రాజకీయాల్లో  వలసలు ఊపందుకొన్నాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ నుంచి పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. ఓ వైపు తెలుగుదేశం

టీ కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్ఎస్ లోకి మరో ఎమ్మెల్యే!

ఈ నెల 12న ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే

లక్షలలో ఫారం -7 దరఖాస్తులపై .. సిట్ .. !

vimala p
ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో ఫారం -7 దరఖాస్తుల వెల్లువ వివాదాస్పదం అవుతుంది. ఊహించని విధంగా లక్షలలో ఈ దరఖాస్తులు అందటాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది రాజకీయంగా

కొణతాల రామకృష్ణ .. టీడీపీ లోకి.. !!

vimala p
గత కొంత కాలంగా తటస్థంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కొణతాల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17న ఏపీ సీఎం

కరుణానిధి మనవరాలు అరెస్టుకు .. రంగం సిద్ధం .. !

vimala p
దివంగత తమిళ రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవరాలు అంజుగ సెల్వి అరెస్టుకు కోర్టు ఆదేశాలిచ్చింది. ఆదాయ పన్ను శాఖకు సకాలంలో రిటర్న్స్‌ దాఖలు చేయకపోవడంతో

తొలి అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్!

vimala p
సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయా పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. అధికార టీడీపీ ఇప్పటికే జిల్లాల వారీగా కొంతమంది పేర్లను

ఐటీ గ్రిడ్ కేసు : ఏపీ సైట్ లో .. తెలంగాణ డేటా .. !

vimala p
ఏపీ సేవా మిత్ర యాప్ లో తెలంగాణ డేటా ఉందని సిట్ అధికారి ఐపీ స్టీఫెన్ రవీంద్ తెలిపారు. తెలంగాణకు సంబంధించిన వివరాలతో ఏం చేస్తారన్న విషయం

ఏపీలో .. రెండు కేంద్రీయ విద్యాలయాలు.. కేబినెట్ ఆమోదం !

vimala p
ఏపీలో మరో రెండు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలోని ఈర్లపాడులో ఒకటి, ప్రకాశం జిల్లా కందుకూరులో ఒకటి.. మొత్తం

వైసీపీ మహిళా విభాగానికి .. కొత్త సారధిగా .. శ్రావణి .. !

vimala p
కోలగట్ల శ్రావణిని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్టు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్

మహిళా దినోత్సవ సందర్భంగా… వారి ఖాతాలోకి 3500/- జమ .. ఏపీ ప్రభుత్వం !

vimala p
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పింది. పసుపు కుంకుమ కింద ఇప్పటికే రూ.10 వేలు అందించిన ప్రభుత్వం వారి సాధికారత

ఓటు వేయడానికి .. సెలవు ఇవ్వండి.. !

vimala p
హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులు, ఈ నెల 22న జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమకు సెలవు ఇవ్వాలని కోరుతున్నారు. 9, 10 షెడ్యూల్‌లోని