టీడీపీ పార్టీ 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ”పార్టీ వ్యవస్థాపకుడ్ని 13 ఏళ్లలోనే పాతేసి…26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి…ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంతవాసం
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నారో.. మరేదైనా వ్యూహం ఉందో ఏమో బీజేపీ పార్టీ వైఖరి కేడర్కు అంతు చిక్కడం లేదు. ఎందుకంటే నాగార్జునసాగర్ లో బీజేపీ
మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. తాజాగా కోలుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. దీంతో చిత్తూరు
మహబూబాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఆ జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని మహ్మద్ మైబెల్లి ఇంట్లో పాములు కలకలం రేపాయి.
ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్నాయి. అయితే.. టీడీపీ ఆవిర్భావ వేడుకలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు
జనాన్ని సోమరిపోతుల్ని చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని ఫైర్ అయ్యారు అనంతపురం