telugu navyamedia

వార్తలు

ఏపీ కరోనా అప్డేట్…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.98 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

టీడీపీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపిన విజయ సాయి రెడ్డి…

Vasishta Reddy
టీడీపీ పార్టీ 40 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్బంగా ”పార్టీ వ్యవస్థాపకుడ్ని 13 ఏళ్లలోనే పాతేసి…26 ఏళ్ల తర్వాత పార్టీనే పాతేసి…ఓడిన కొడుకుతో పరాయి రాష్ట్రంలో ఏకాంతవాసం

దుబాయ్ కి ”ఖిలాడి”…

Vasishta Reddy
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటలీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

అక్కడ వైసీపీ తాగుబోతులు వచ్చి గొడవలు పడ్డారు…

Vasishta Reddy
టీడీపీ 40 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కార్యకర్తల నడుమ కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న పరిటాల శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జోగినిపల్లి సంతోష్ కుమార్…

Vasishta Reddy
మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలోనే కాదు ఇక్కడ తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తూనే ఉంది. మొన్నటి వరకు తగ్గిన

సాగర్ ఎన్నికలో బీజేపీ తరపున ఎవరు…?

Vasishta Reddy
ఎవరిని బరిలో నిలపాలో తేల్చుకోలేక పోతున్నారో.. మరేదైనా వ్యూహం ఉందో ఏమో బీజేపీ పార్టీ వైఖరి కేడర్‌కు అంతు చిక్కడం లేదు. ఎందుకంటే నాగార్జునసాగర్ లో బీజేపీ

కూతుళ్లను చంపేసిన తల్లిదండ్రులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్…

Vasishta Reddy
మొన్నటి వరకు పిచ్చిగా ప్రవర్తించిన పురుషోత్తం నాయుడు, పద్మజ.. తాజాగా  కోలుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ విశాఖ మెంటల్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. దీంతో చిత్తూరు

ఒకే ఇంట్లో 120 పాములు…భయాందోళనలో గ్రామస్థులు

Vasishta Reddy
మహబూబాబాద్‌ జిల్లాలో ఓ వింత ఘటన జరిగింది. ఆదివారం సాయంత్రం ఆ జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలోని మహ్మద్‌ మైబెల్లి ఇంట్లో పాములు కలకలం రేపాయి.

టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు !

Vasishta Reddy
ఇవాళ టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ ఆవిర్భావ సంబరాలు జరుగుతున్నాయి. అయితే.. టీడీపీ ఆవిర్భావ వేడుకలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ : సోము వీర్రాజు

Vasishta Reddy
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ, జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న ఆయన.. పవన్‌ పై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏపీ సర్కార్‌… జనాలను సోమరిపోతులను చేస్తోంది

Vasishta Reddy
జనాన్ని సోమరిపోతుల్ని చేసేలా ఏపీ ప్రభుత్వం పని చేస్తోందని పరిటాల శ్రీరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా బెదిరించి.. ఎన్నికల్లో గెలిచారని ఫైర్‌ అయ్యారు అనంతపురం

హైదరాబాద్‌లో దారుణం… రూ.720 కోసం పండ్ల వ్యాపారిని హత్య చేసిన దుండగులు

Vasishta Reddy
హయత్ నగర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. హయత్ నగర్ లోని డిపో సమీపంలో పండ్ల వ్యాపారి మధుసూదన్ రెడ్డి దారుణ హత్య గురయ్యాడు. బండ రాయితో