గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త హల చల్ చేస్తుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మారుస్తారనే వదంతులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వదంతులను కొట్టిపారేస్తూ
ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే లోకేష్ కథ చూస్తామని హెచ్చరించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేరుకులపాడు నారాయణరెడ్డి హత్య తరువాత వచ్చిన జగన్ ప్రజలను శాంతంగా వుండాలని
సీఎం వైఎస్ జగన్ని వైఎస్సార్సీపీ నేత మోషేన్రాజు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తనను ఎమ్మెల్సీగా ఎంపిక చేసినందుకు సీఎం జగన్కి కృతజ్ఞతలు చెప్పారు. కాగా, గవర్నర్
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి జ్ఞానం పెంచుకోవాలని అన్నారు. హిందూమతంపై దాడులను నిరోధించాలని చేశారు. రామతీర్థం
హుజూరాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా నిలిపితే వాళ్లే గెలుస్తారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ చెప్పారు. ‘తెలంగాణపై ఇప్పటికీ పేటెంట్ హక్కులు
ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్ట్ లో భారత బ్యాటర్లు తడబడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో పెవిలియన్కు క్యూ కట్టారు. దాంతో మిథాలీసేన ఫస్ట్ ఇన్నింగ్స్లో
ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. దీంతో మన
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరిగే సౌతాంప్టన్లో వర్షం భారీగా కురుస్తుండటంతో తొలి రోజు ఆట రద్దు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఎంతగానో ఎదురు చూసిన
తాజాగా భారత ప్రభుత్వం జారీ చేసిన ఐటీ మార్గదర్శకాలను ట్విట్టర్ అంగీకరించలేదు. గడువు దాటిన తరువాత సెంట్రల్ కంప్లయిన్స్ ఆఫీసర్ను ఏర్పాటు చేయడంపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం
మేషం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలకు ఉదరం, దంతాలు, నడుము, మోకాళ్ళకు సంబంధించిన చికాకులు ఎదుర్కోక తప్పదు. కొత్త రుణాలు అన్వేషిస్తారు.